ఎన్నికలోచ్చై,ప్రజా తీర్పు ఎలా ఉంటుందోనని అందరు ఆసక్తి గా
ఎదురుచూస్తున్న తరుణమిది.విజయం ధన బలానిదా లేక ప్రజాస్వామిక విలువల్ద
అని సందేహ పడుతున్నారా ,అలాంటి సందేహానికి తావు లేకుండా విజయం ధనానిదేనని బల్ల గుద్ది చెప్పవచ్చు .
ప్రతి రోజు పోలీసువారు జప్తు చేస్తున్న డబ్బే ఈ ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నదనడంలో ఎవరికీ అనుమానం లేదు.
ఎవరు ఎంత ఎక్కువ ఖర్చు పెడుతున్నారో వారికి విజయం దక్కడం ఖాయమైతే ,భగవంతుడా నీవే ఈ దేశాన్ని రక్షించు
అని ప్రార్ధించడం మినహా ప్రజాస్వామిక వాదులు చెయ్యగలిగింది ఏమి లేదు .
Thursday, April 2, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment